హైదరాబాద్‌లో భారీగా డబ్బు పట్టివేత!

3 Dec, 2018 06:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికలో వేడిలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి డబ్బు చేతులు మారుతోందన్న సమాచారం అందుకున్నటాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా డబ్బును సీజ్‌ చేశారు. శేర్‌లింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్‌ కుమారుడు కారులో రూ. 70లక్షలున్నట్లు సమాచారం రాగా.. పోలీసుల ఆ  డబ్బును సీజ్‌ చేశారు. భవ్య సిమెంట్స్‌ డైరెక్టర్‌ శివకుమార్‌, కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

>
మరిన్ని వార్తలు