భూకుంభకోణంపై ప్రధానికి ఫిర్యాదు: టీడీపీ

9 Jun, 2017 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూ కుంభకోణంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని, అపాయింట్‌మెంట్‌ దొరికితే రాష్ట్రపతిని కూడా కలుçస్తామని టీటీడీపీ నేతలు ఎల్‌.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు.

గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరగడంతో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయని, మియాపూర్‌ భూ కుంభకోణం దానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.  
 

>
మరిన్ని వార్తలు