బీజేపీ హయాంలో గోవధ పెరిగింది

25 Apr, 2016 01:31 IST|Sakshi
బీజేపీ హయాంలో గోవధ పెరిగింది

మీరట్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గోవధ పెరిగిందని, గోమాంసం ఎగుమతులూ ఎక్కువయ్యాయని శంకరాచార్య స్వామి స్వరూపానంద గురువారమిక్కడ అన్నారు. గోవధపై పూర్తి స్థాయి నిషేధం తేవాలని, అందుకోసం చట్టం కూడా తీసుకురావాలంటూ మీరట్‌లో డిమాండ్ చేశారు.

>
మరిన్ని వార్తలు