న్యూఢిల్లీ : మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే పలు మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండో దశ లాక్డౌన్లో.. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు సడలింపు ప్రకటించింది. అయితే నిబంధనల సడలింపు వైరస్ హాట్ స్పాట్స్కు, కంటైన్మెంట్ జోన్స్కు వర్తించబోదని కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా కేంద్రం లాక్డౌన్ కాలంలో మరిన్ని సడలింపులు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్రం ప్రకటించిన సడలింపుల జాబితాలో ఉన్నవి..
చదవండి : ‘లాక్డౌన్’ ఆంక్షలు.. సడలింపులు..