ఆంధ్రప్రదేశ్కు ఐఐఎం కేటాయింపు

28 Feb, 2015 12:15 IST|Sakshi

న్యూఢిల్లీ :ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఐఐఎంను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే జమ్మూకశ్మీర్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్తో పాటు అస్సాం రాష్ట్రాల్లో ఏఐఐఎంలను కేంద్రం ఏర్పాటు చేయనుంది.

 

మరిన్ని వార్తలు