తమిళనాట రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు

27 Jun, 2013 16:24 IST|Sakshi

తమిళనాడు: రాష్ట్రంలో గురువారం జరగనున్న రాజ్యసభ పోరుకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఆరుస్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతోన్నారు. దాంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే నాలుగు స్థానాలను అన్నాడీఎంకే కైవసం చేసుకోనుంది. అలాగే ఓ స్థానాన్ని సీపీఐసొంతం అవనుంది. అయితే మిగిలిన ఓ స్థానాన్ని పొందాలని డీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే రాజ్యసభ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ రోజు సాయంత్రం రాజ్యసభ ఫలితాలు విడుదల చేస్తారు.

మరిన్ని వార్తలు