వచ్చేవారం కశ్మీర్‌కు రామ్‌ మాధవ్

10 Feb, 2016 03:53 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ అనిశ్చితి తెరదించేందుకు బీజేపీ అధిష్టానం ఓ అడుగు ముందుకేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీతో చర్చించేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వచ్చేవారం జమ్మూ వెళ్లనున్నారు. కశ్మీర్‌లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ-పీడీపీ మధ్య సయోధ్య కుదర్చటంలో  మాధవ్ కీలకంగా వ్యవహరించారు.

 

మరిన్ని వార్తలు