దుర్గగుడికి పోటెత్తిన భక్తులు

5 Oct, 2016 13:11 IST|Sakshi

విజయవాడ : దుర్గగుడికి బుధవారం భక్తులు పోటెత్తారు. దసరా నవరాత్రులు నేపథ్యంలో నేడు ఐదో రోజు సందర్భంగా అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అయితే క్యూలైన్లో అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్న వృద్ధురాలు స్పృహ కోల్లోయింది. దీంతో ఆలయ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు