తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

13 Oct, 2016 07:38 IST|Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లో పూర్తి అవుతుంది.

 

మరిన్ని వార్తలు