కూకట్పల్లిలో కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన

5 Dec, 2014 15:30 IST|Sakshi

హైదరాబాద్: కూకట్పల్లిలోని జెఎన్టీయులో శుక్రవారం కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన బాటపట్టారు. తెలంగాణకు చెందిన నలుగురు అధ్యాపకులను తొలగించిన నేపథ్యంలో వారు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా జెఎన్టీయు 180 మంది అధ్యాపకులు విధులు బహిష్కరించి ఈఈఈ బిల్డింగ్ ఎదుట ఆందోళన చేపట్టారు.

>
మరిన్ని వార్తలు