నేడు పాతపట్నంలో సాధికార యాత్ర

13 Dec, 2023 06:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగు­తోంది.

బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది.  

>
మరిన్ని వార్తలు