ఎన్టీఆర్ జిల్లా: రన్నింగ్‌ కారులో మంటలు.. ఒక్కసారిగా

29 Aug, 2023 13:56 IST|Sakshi

సాక్షి,  ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం దగ్గర రన్నింగ్‌ కారులో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీకవ్వడంతో కారు దగ్ధమైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. కారు డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారును రోడ్డు పక్కన నిలిపివేసి అందులో ఉన్న వ్యక్తులు తమ ప్రాణాలను దక్కించుకున్నారు.
చదవండి: రంగారెడ్డి: వీడిన మైనర్‌ రాజా కేసు మిస్టరీ

మరిన్ని వార్తలు