టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా

15 Feb, 2024 15:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీకి  కేంద్ర మాజీ మంత్రి కిశో​ర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీయేలో టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. విద్వేష శక్తులతో​ చేతులు కలపడం సహించరాని విషయమన్న కిశోర్‌.. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనని చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు.

ఇదీ చదవండి: పొత్తు.. టీడీపీ సీనియర్లు చిత్తు 

whatsapp channel

మరిన్ని వార్తలు