చివరి నిమిషంలో ప్రధాని పదవి దూరం.. ఏం జరిగింది? 

23 Apr, 2023 18:55 IST|Sakshi

అదృష్టం తలుపు తట్టినా కలిసి రాని రాజయోగం. చివరి నిమిషంలో దురదృష్టం వెక్కిరించడంతో భోగం దూరమైంది. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా అదృష్ట రేఖ మలుపు తిరిగింది. కొందరికి ఇంటి పోరుతో పదవి దూరమైతే మరికొందరికి వేరే కారణాలెన్నో.. ఇక, ఈ లిస్టులో దిగ్గజ నేతల పేర్లే ఉన్నాయి.

వారిలో ముఖ్యులు ములాయం సింగ్‌ యాదవ్‌, సోనియా గాంధీ, ‍జ్యోతి బసు, ఎల్‌కే అద్వానీ ఉన్నారు.. వీరికి ప్రధాని పదవి ఎలా దూరమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. 

మరిన్ని వార్తలు