స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎడ్లబండి కింద పడి బాలుడు మృతి
Published on Wed, 04/13/2016 - 14:32
మిడ్తూరు: ఎడ్ల బండిపై ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మిడ్తూరులో చోటు చేసుకుంది. గ్రామంలోని నీటి ఎద్దడి కారణంగా స్థానికులు సమీపంలోని చెరువు నుంచి డ్రమ్ముల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన మార్ల శ్రీనివాసులు ఎడ్లబండిపై డ్రమ్ములు వేసుకుని చెరువు వద్దకు బయలు దేరాడు. అదే సమయంలో కొడుకు మహీధర్(3) కుడా ఎండ్లబండి పై ఉండటంతో ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. బండి చక్రాలు అతనిపైగా వెళ్లటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
#
Tags