బంద్ ప్రశాంతం

Published on Tue, 08/11/2015 - 23:38

{పత్యేక హోదా కోరుతూ ఉద్యమ పథం
వామపక్షాల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం
మూతపడిన పాఠశాలలు ఎక్కడికక్కడ అరెస్టులు
 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వామపక్షాలు..ప్రజాసంఘాల పిలుపు మేరకు మంగళవారం బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ ఆందోళనకు కాంగ్రెస్..వైఎస్సార్‌కాంగ్రెస్ మద్దతు పలికాయి.  కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో తెలుగుదేశం ఈ విషయంలో మాట తప్పాయంటూ పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఉదయం నుంచే పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. పాఠశాలలు..కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం బస్సుల రాకపోకలు కాస్సేపు నిలిచిపోయాయి.

పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. సినిమా థియేటర్లలో ఉదయం ఆటలను రద్దు చేశారు. బంద్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ ఆందోళనలను అణచివేశారు.  నగరంలో 320 మందిని, రూరల్ పరిధిలో 41 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ