మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వేపాలపల్లెలో ఆటో బోల్తా : 8 మందికి గాయాలు
Published on Fri, 06/10/2016 - 10:22
చిత్తూరు : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం వేపాలపల్లె క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే అవులవారిపల్లెకు చెందిన నాగరత్తమ్మ (42), పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఉప్పన్న (52)ల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags