జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
576 కిలోల గంజాయి స్వాధీనం
Published on Fri, 07/21/2017 - 09:30
నర్సీపట్నం: విశాఖజిల్లాలోని నర్సీపట్నంలో పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కేడీపేట అల్లూరి పార్క్ వద్ద శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 576 కిలోల గంజాయితో పాటు ఓ కారు, ఓ వ్యాను, రెండు ద్విచక్రవాహనాలు, రూ. 37 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
#
Tags