నాటుపడవ బోల్తా, ఐదుగురు మహిళలు గల్లంతు

Published on Thu, 12/04/2014 - 19:27

విశాఖ: నాటుపడవ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని హుకుంపేట మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో గురువారం చోటుచేసుకుంది. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ