జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
నాటుపడవ బోల్తా, ఐదుగురు మహిళలు గల్లంతు
Published on Thu, 12/04/2014 - 19:27
విశాఖ: నాటుపడవ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని హుకుంపేట మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో గురువారం చోటుచేసుకుంది. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#
Tags