అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎవరితోనూ విభేదాలు లేవు : మల్లాది విష్ణు
Published on Wed, 09/19/2018 - 18:15
సాక్షి, విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్గా మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంచార్జిగా తనను నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తాను సామాన్య కార్యకర్తనని, ఎవరితో తనకు విభేదాలు లేవని విష్ణు వ్యాఖ్యానించారు. ఎవరు ఏ ఆరోపణలు చేసినా పాజిటివ్గా స్పందించడమే తన నైజమన్నారు. పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయాలను శిరసా వహిస్తానని పేర్కొన్నారు.
గడగడపకూ నవరత్నాలు..
వైఎస్ జగన్ స్ఫూర్తితో నియోజకవర్గంలోని గడగడపకూ నవరత్నాలను తీసుకువెళ్తానని మల్లాది విష్ణు అన్నారు. ఈ నెల 22న జగన్ పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకునే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని పేర్కొన్నారు.
#
Tags