మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొండపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
Published on Fri, 12/25/2015 - 19:00
విజయవాడ: కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని గొల్లపాలెం క్వారీ కొండపై నుంచి జారిపడి ప్రమాదవశాత్తూ సింహ మధు(40) అనే వ్యక్తి మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
కొంతమంది కలిసి కొండపై పేకాటాడుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో తప్పించుకోబోయి కొండపై నుంచి జారిపడ్డారు. గాయపడిన ఇద్దర్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#
Tags