వ్యక్తి హత్య... ఆగ్రహించిన బంధువులు

Published on Fri, 08/22/2014 - 11:01

చిత్తూరు: చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం సామచింతలపల్లిలో ముని కృష్ణయ్య అనే వ్యక్తిని ప్రత్యర్థులు గత అర్థరాత్రి దారుణంగా హత్య చేశారు. దాంతో ఆగ్రహించిన కృష్ణయ్య బంధువులు ప్రత్యర్థులకు సంబంధించిన రెండిళ్లతోపాటు ఓ ట్రాక్టర్పై పెట్రోల్ పోసి గురువారం తగులబెట్టారు. అనంతరం నిందితులు శివతోపాటు మరో ఇద్దరు కుప్పం పోలీసు స్టేషన్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముని కృష్ణయ్య మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ