సమ్మె విరమించిన మునిసిపల్ కార్మికులు

Published on Wed, 10/23/2013 - 18:38

హైదరాబాద్: రాష్ట్రా వ్యాప్తంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, జీహెచ్ ఎంసి పారిశుధ్య కార్మికులు సమ్మె విరమించారు. ప్రభుత్వ కార్యదర్శి అదర్ సిన్హాతో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో  సమ్మె విరమించడానికి వారు అంగీకరించారు.

ఇదిలా ఉండగా,  జీహెచ్‌ఎంసీ కార్మికులు సమ్మె విరమించడానికి అంగీకరించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ చెప్పారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. వారి డిమాండ్  మేరకు కొత్త వాహనాల కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ