గ్రామంలో అతిసార : ఒకరు మృతి

Published on Tue, 06/16/2015 - 16:31

శాంతిపురం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామంలో అతిసార ప్రబలి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దూరు గ్రామంలోని మంచినీటి పథకం ద్వారా సరఫరా అయ్యే నీరు సోమవారం కలుషితం కావటంతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారు.  కాగా కనకమ్మ(80) అనే మహిళ పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం చనిపోగా మునెప్ప(55) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ