ఆటో ఢీకొని వ్యక్తి మృతి

Published on Sun, 11/08/2015 - 08:24

జగ్గంపేట (తూర్పుగోదావరి) : వేగంగా వెళ్తున్న ఆటో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని దేవి సెంటర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పైడా నాగేశ్వరరావు(45)ను లింగంపర్తి నుంచి పెద్దాపురం వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ