జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
తిరుమలలో పాముల కలకలం
Published on Sat, 07/02/2016 - 13:12
తిరుమల : తిరుమల బాలాజీనగర్లోని జనావాసాల్లోకి శనివారం పాము ప్రవేశించింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులయ్యారు. ఇళ్లు నుంచి బయటకు పరుగులు తీశారు. పాము సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పది అడుగుల పామును పట్టుకొని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలివేశారు. గత వారం రోజుల్లో జనావాసాల్లోకి పాము రావడం రెండో సారి కాగా.. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తుండంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
#
Tags