తిరుమలలో పాముల కలకలం

Published on Sat, 07/02/2016 - 13:12

తిరుమల : తిరుమల బాలాజీనగర్‌లోని జనావాసాల్లోకి శనివారం పాము ప్రవేశించింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులయ్యారు. ఇళ్లు నుంచి బయటకు పరుగులు తీశారు.  పాము సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పది అడుగుల పామును పట్టుకొని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలివేశారు. గత వారం రోజుల్లో జనావాసాల్లోకి పాము రావడం రెండో సారి కాగా.. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తుండంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ