4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీ మఠం భూముల వేలం
Published on Mon, 08/17/2015 - 12:41
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ మఠానికి చెందిన భూముల వేలం సోమవారం ఉదయం ప్రారంభమైంది. మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అవుతుండడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ వేలం జరుగుతోంది. 236.44 ఎకరాలను వేలం వేస్తున్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీ దేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
#
Tags