మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎండలో తిరగకుండా జాగ్రత్త పడండి
Published on Mon, 05/27/2019 - 16:15
సాక్షి, అమరావతి : భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతోంది. మధ్యాహ్నం వేళలో 44డిగ్రీల చేరుతున్న ఉష్ణోగ్రతలు ఇబ్బందిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కొన్ని సూచనలు చేసింది. ప్రజలు ఎక్కువగా ఎండల్లో తిరుగకుండా ఉండాలని సూచించింది. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. చిత్తూరు జిల్లాలో అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయని, జిల్లాలోని విజయపురంలో 46.02, నగరిలో 46, వరదయ్యపాలెంలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. గుంటూరు జిల్లా ముప్పాళ్లలో 45, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 45. 49, ప్రకాశంలో 44. 67, నెల్లూరులో 44.10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాని తెలిపింది.
#
Tags