నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్ వీరమణ
Published on Fri, 11/07/2014 - 02:01
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆయన తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చారు. తర్వాత పౌర్ణమి గరుడసేవలో పాల్గొని మలయప్పస్వామిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయం తర్వాత ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత పచ్చ కర్పూర వెలుగులో గర్భాలయ మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు.
- సాక్షి, తిరుమల
#
Tags