చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
దారిదోపిడీ నిందితులు అరెస్ట్
Published on Sat, 09/26/2015 - 12:36
దెందులూరు మండలం వీరం పాలెం వద్ద ఈనెల 20న వెంకటేశ్వర శాస్త్రి అనే పూజారిని అడ్డగించి దారి దోపీడీకి పాల్పడిన ఇద్దరు యువకులను ఏలూరు రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఓ బ్రాస్లెట్, ఓ చైన్, ఒక సెల్ఫోన్, రూ.10వేల నగదు రికవరీ చేశారు. పట్టుబడిన నిందితులు సదాశివరావు, గొరిపర్తి రమేశ్లు అదే గ్రామానికి(వీరంపాలెం) గ్రామానికి చెందిన యువకులు. పూజారి పూజ ముగించుకుని ఒంటరిగా వెళ్తున్న సమయంలో దారిదోపిడీకి పాల్పడ్డారు.ఏలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags