మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమల పోస్టాఫీసులో ఆన్లైన్ టికెట్లు
Published on Sat, 02/07/2015 - 00:59
సాక్షి, తిరుమల: తిరుమల పోస్టాఫీసులోనూ శనివారం నుంచి రూ. 300ల టికెట్లను ఆన్లైన్లో ఇవ్వనున్నారు. ఒకరోజు నుంచి 30 రోజుల వ్యవధిలో రోజుకు 5వేల టికెట్లు ఇవ్వటాన్ని పోస్టల్ విభాగం గతంలో ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మొత్తం 97 కేంద్రాల ద్వారా భక్తులు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. శనివారం నుంచి తిరుమలతోపాటు నాలుగు కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఉదయం 9 గంటల నుంచి తిరుమలలోని పోస్టాఫీసులోనూ టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తిరుపతి తపాలాశాఖ సూపరింటెండెంట్ శర్మ తెలిపారు.
#
Tags