స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
‘చంద్రబాబుకు అర్జెంట్గా క్షార సూత్ర అవసరం’
Published on Tue, 05/21/2019 - 13:19
సాక్షి, అమరావతి : త్రిసూత్ర వ్యూహం అంటూ చంద్రబాబునాయుడుపై ఇటీవల వచ్చిన కథనాలపై రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి ట్విటర్లో స్పందించారు. 'ఎన్డీయేతర పార్టీలకు ఆధిక్యత వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని రాష్ట్రపతికి లేఖ రాయాలని సోనియాగాంధీకి చంద్రబాబు నాయుడు ఈ ‘త్రిసూత్ర’ వ్యూహాన్నివివరించారని కుల మీడియా పారవశ్యంతో రాసింది. త్రిసూత్ర ఏమో కాని ‘క్షార సూత్ర’ అని ఆయుర్వేదంలో ఒక చికిత్స ఉంది. బాబుకు అర్జెంట్గా ఆ చికిత్స అవసరం' అని పేర్కొన్నారు.
ఎన్డీయేతర పార్టీలకు ఆధిక్యత వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని రాష్ట్రపతికి లేఖ రాయాలని సోనియాకు చంద్రబాబు ఈ ‘త్రిసూత్ర’ వ్యూహాన్నివివరించారని కుల మీడియా పారవశ్యంతో రాసింది. త్రిసూత్ర ఏమో కాని ‘క్షార సూత్ర’ అని ఆయుర్వేదంలో ఒక చికిత్స ఉంది. బాబుకు అర్జెంట్గా ఆ చికిత్స అవసరం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) 21 May 2019
Tags