మహిళపై అత్యాచారం అనంతరం హత్య!

Published on Fri, 10/25/2013 - 09:49

కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి మండలం మారుతీనగర్లో హత్యకు గురైన మహిళపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు శుక్రవారం అనుమానం వ్యక్తం చేశారు. మహిళ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చేస్తున్నారు.

 

పోస్ట్మార్టం నివేదిక అందితేకానీ తాము ఏమి చేప్పలేమన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ మహిళకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు పోలీసుల స్థానికులను ప్రశ్నిస్తున్నారు. అయితే మారుతీనగర్లో మహిళ మృతదేహన్ని గుర్తుంచిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ