జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
ఆసస్ ‘ఆర్ఓజీ ఫోన్ 2 ఇండియా ఎడిషన్’ ఆవిష్కరణ
Published on Tue, 09/24/2019 - 09:28
న్యూఢిల్లీ: తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ’ఆసస్’ తాజాగా మరో కొత్త స్మార్ట్ఫోన్ను భారత్లోకి తీసుకొచ్చింది. ‘ఆర్ఓజీ ఫోన్ 2 ఇండియా ఎడిషన్’ పేరుతో తన ఫ్లాగ్షిప్ ఫోన్లో సెకండ్ ఎడిషన్ను సోమవారం విడుదలచేసింది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ అధునాత ఫోన్ ధర రూ. 37,999గా నిర్ణయించింది. ఈనెల 30వ తేదీ నుంచి వినియోగదారులకు ఫోన్ అందుబాటులో ఉండనుంది. కాగా త్వరలోనే 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ఫోన్ విడుదలకానుందని, దీని ధర రూ. 59,999 ఉండనుందని ప్రకటించింది.
#
Tags