స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్లో యాపిల్ వాచ్ ఎంతో తెలుసా?
Published on Wed, 03/11/2015 - 09:11
*ప్రారంభ రేటు రూ. 30,000
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఆవిష్కరించిన స్మార్ట్ వాచీలు జూన్-జూలై నాటికల్లా భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రధాన మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుండటమే ఇందుకు కారణమని వారు తెలిపారు. ప్రాథమిక మోడల్ ధర భారత్లో రూ. 30,000 పైచిలుకు ఉండగలదని అంచనా. స్టీల్, అల్యూమినియం, పసిడి వేరియంట్స్తో యాపిల్ మూడు వాచీలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వీటి ధరలు 349 డాలర్లు (సుమారు రూ. 21,800) నుంచి 17,000 డాలర్లు (దాదాపు రూ. 10.66 లక్షలు) దాకా ఉంటాయని కంపెనీ తెలిపింది.
#
Tags