స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మిస్త్రీ వ్యాఖ్యలు నిజం కావు: ఎఫ్సీ కోహ్లీ
Published on Thu, 11/24/2016 - 01:30
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను రతన్ టాటా ఒకప్పుడు ఐబీఎంకు విక్రరుుంచే ప్రయత్నం చేశారంటూ ఆ గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలను టీసీఎస్ వ్యవస్థాపక చైర్మన్ ఎఫ్సీ కోహ్లీ కొట్టిపారేశారు. ‘‘టీసీఎస్ను ఐబీఎంకు విక్రరుుంచే విషయమై నిర్దిష్ట సమయం చెప్పకుండా మిస్త్రీ చేసిన వ్యాఖ్యలు నిజం కావు’’ అని పేర్కొన్నారు.
#
Tags