స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో 4% వాటా విక్రయం
Published on Thu, 09/27/2018 - 01:04
ముంబై: ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 4 శాతం వాటాను విక్రయించాలని ఎస్బీఐ నిర్ణయించింది. యాక్సిస్ ఏఎమ్సీ, ప్రేమ్జీ ఇన్వెస్ట్ సంస్థలు ప్రమోట్ చేస్తున్న ఫండ్స్ ఈ వాటాను కొనుగోలు చేయనున్నాయి. ఈ డీల్ విలువ రూ.482 కోట్లు. ఈ డీల్ పరంగా చూస్తే, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ రూ.12,000 కోట్లని అంచనా.
ఈ ఒప్పందంలో భాగంగా యాక్సిస్ ఏఎమ్సీ తరపున యాక్సిస్ న్యూ ఆపర్చునిటీస్ ఏఐఎఫ్–వన్ ఫండ్ 1.65 శాతం వాటాను, ప్రేమ్జీ ఇన్వెస్ట్కు చెందిన పీఐ ఆపర్చునిటీస్ ఫండ్–వన్ 2.35 శాతం వాటాను కొనుగోలు చేస్తాయి. ఈ వాటా విక్రయానంతరం ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో ఎస్బీఐకు 70 శాతం, జాయింట్ వెంచర్ భాగస్వామి ఐఏజీ ఇంటÆ
#
Tags