Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాల ముగింపు : 10800 పైకి నిఫ్టీ
Published on Wed, 09/04/2019 - 15:37
సాక్షి, ముంబై : ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్న స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిసాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్ చివరికి 162 పాయింట్లు ఎగిసి 36724 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 10844 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 10800 ఎగువకు చేరింది. మారుతి సుజుకి, సన్ఫార్మ, బ్రిటానియా, ఆసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, టైటన్ టాప్ లూజర్స్గా ముగియగా, టాటా స్టీల్, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్ , వేదాంతా, ఓఎ న్జీసీ హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, టాప్ గెయినర్స్గా ఉన్నాయి.
#
Tags