వరుస నష్టాలకు చెక్‌ : స్టాక్‌మార్కెట్లో కళ కళ

Published on Thu, 07/25/2019 - 09:26

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతోప్రారంభమైనాయి.   వరుస  నష్టాలకు చెక్‌ చెప్పిన  సూచీలు  పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను  ఆరంభించాయి. సెన్సెక్స్‌ 160  పాయింట్ల లాభంతో 38007   వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు  ఎగిసి 11322 వద్ద కొనసాగుతున్నాయి.  దాదాపు అన్ని రంగాల షేర్లు  లాభాలతో కళకళ లాడుతున్నాయి.  తద్వారా  కీలక సూచీలు రెండూ  ప్రధాన మద్దతు స్థాయిల పైకి చేరాయి.  అయితే నిఫ్టీ బ్యాంకు, ఐటీ   నెగిటివ్‌గా ఉంది.  యస్‌బ్యాంకు,  కెనరాబ్యాంకు, బయోకాన్‌ నష్టపోతుండగా , బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, భారతి ఇన్‌ప్రాటెల్‌,  టాటా మోటార్స్‌ లాభపడుతున్నాయి. 

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ