రూ.47వేలకు చేరిన పుత్తడి

Published on Sat, 05/23/2020 - 10:02

శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం ముగింపుతో పోలిస్తే శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.374 పెరిగి,10 గ్రాముల పసిడి ధర రూ.47,061 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం సెషన్‌లో 10 గ్రాముల పసడి రూ.46,466 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.47,130 వద్ద గరిష్టాన్ని తాకింది. నిన్న ఒక్కరోజే 1.4 శాతం పసిడి ధర పుంజుకుంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర 7 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,734.70 డాలర్ల వద్ద ముగిసింది.

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ