భారత్ లో ‘మహిళా కార్పొరేట్ డెరైక్టర్ల గ్రూప్’ శాఖలు

Published on Tue, 03/15/2016 - 01:40

ముంబై: కంపెనీల బోర్డుల్లోని మహిళా డెరైక్టర్ల గ్రూప్ (డబ్ల్యూసీడీ) తాజాగా భారత్‌లో అడుగుపెట్టింది. డబ్ల్యూసీడీఇండియా పేరిట ముంబై, ఢిల్లీలో తమ చాప్టర్స్ ప్రారంభించింది. ప్రస్తుత, కాబోయే మహిళా కార్పొరేట్ డెరైక్టర్లకు ఇది నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాంగా ఉపయోగపడగలదని డబ్ల్యూసీడీ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూసీడీకి 70పైగా చాప్టర్లు ఉండగా, వచ్చే ఏడాది కాలంలో మరో ఏడు చాప్టర్లు ప్రారంభించనుంది. ఇందులో 3,500 మంది పైగా సభ్యులు ఉన్నారు. వీరు 7,000 పైచిలుకు బోర్డుల్లో డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ