ప్రేమ వ్యవహారమే కారణమా?

Published on Mon, 05/13/2019 - 13:03

సాక్షి, విశాఖపట్నం : తణుకులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మండపాక గ్రామంలో కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన శీలం రఘుబాబు.. శవమై తేలడం కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. పెంటపాడు మండలం పత్తిపాడు వద్ద గుర్తు తెలియన మృతదేహం లభ్యమైంది. హత్యచేసి కాల్చిపడేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ మృతదేహాన్ని శీలం రఘుబాబుగా అతని బంధువులు గుర్తించారు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగిందంటూ స్థానికులు, బంధువులు అనుమానిస్తున్నారు. ఎటువంటి ఘర్షణలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ