amp pages | Sakshi

ఒడిశాలో పాత్రికేయుడి దుర్మరణం

Published on Mon, 01/28/2019 - 08:26

శ్రీకాకుళం, కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ జంట పట్టణంలో 25 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో స్థిరపడిన దుంపల ధర్మారావు(52) ఆదివారం మృతిచెం దారు. మెళియాపుట్టి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అవుట్‌ సోర్సింగ్‌ అధ్యాపకుడిగా కూడా పనిచేస్తున్న ఆయన... సీతంపేట ఐటీడీఏలో జరిగిన సమావేశానికి హాజరై, తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని పర్లాకిమిడి సమీపంలోని రాణిపేట వచ్చేసరికి ఆటోపై కారు దూసుకు రావడంతో అక్కడిక్కడే మృతిచెందారు.

ఆటోలో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ధర్మారావు పలాసలో నివాసం ఉన్నప్పటికీ స్వగ్రామం పలాస మండలం లక్ష్మీపురం. ఆయన భార్య గీతావాణి మెళియాపుట్టి కేజీబీవీలో అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పలాస–కాశీబుగ్గ ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు దుంపల మృతిపట్ల సంతాపం తెలియజేశారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?