నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
Published on Sun, 06/30/2019 - 08:49
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పంజాగుట్ట ఫ్లై ఓవర్పై శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వస్తున్న కారు, బైక్ ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న మహ్మద్ తాజుద్దీస్ అనే వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడి మృతి చెందారు. మృతుడు నగరంలో ఓ పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
#
Tags