జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
వేములవాడలో వ్యక్తి దారుణ హత్య
Published on Mon, 01/08/2018 - 08:37
సాక్షి, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నగుడి చెరువులో సోమవారం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలానికి చెందిన బండి బాలయ్య(40) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. శవం భయంకరంగా ఉండటంతో సిరిసిల్ల మార్చూరీకి తరలించారు.
#
Tags