ఓయూ పీజీ హాస్టల్‌లో విద్యార్థి మృతి

Published on Mon, 02/17/2020 - 16:32

సాక్షి, హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పీజీ హాస్టల్‌లో నర్సయ్య అనే జాగ్రఫీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రిన్సిపల్‌ ప్రతాప్‌రెడ్డితో మాట్లాడి.. కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్‌ టీం ఆధారంగా విచారణ చేస్తున్నారు.

మనస్తాపంతో మరో విద్యార్థి..
గేట్‌ పరీక్షలో అర్హత సాధించలేననే మనస్తాపంతో గుజరాత్‌కు చెందిన హరీష్‌ బాయ్‌ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూసారాంబాగ్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ