లిఫ్ట్‌లో ప్రమాదం.. 8 మందికి గాయాలు

Published on Mon, 08/15/2016 - 12:07

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చి 8 మంది భక్తులు ప్రమాదానికి గురయ్యారు. భవానీపురంలోని భవానీ టవర్స్‌లో లిఫ్ట్‌లో ఎక్కి కిందికి దిగేందుకు బయలుదేరారు.

లిఫ్ట్ కేబుల్స్ తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడి పోయింది. దీంతో గాయపడిన ఎనిమిది మందిని దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాణ్యతలేని లిఫ్ట్‌ను అమర్చిన బిల్డర్ అమర్‌నాథ్‌పై అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ