మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నీటికుంటలో పడి చిన్నారి మృతి
Published on Wed, 09/28/2016 - 00:49
కొత్తపల్లి: లింగాపురం గ్రామంలో రెండేళ్ల చిన్నారి ప్రమాదశాత్తు నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన సువార్తయ్య, శ్యామలమ్మ దంపతుల కుమారుడు దేవదాసు (20) చిన్నారులతో కలసి ఇంటి సమీపంలో సెంటర్ చర్చి దగ్గర ఆడుకుంటున్నాడు. దేవదాస్తు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి కుంటలో పడ్డాడు. చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారి వచ్చి బయటకు తీసేలోగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివశంకర్ నాయక్ గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లుస్ఐ తెలిపారు.
#
Tags