చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి లీజు 33 ఏళ్లు

Published on Thu, 04/28/2016 - 19:49

 చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి 33 ఏళ్ల లీజుకిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఐదేళ్ల లీజుకిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించి తాజాగా 33 ఏళ్లకు ఇచ్చినట్టు జీవోలో పేర్కొన్నారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతుల కల్పన, ఉన్నతీకరణ వంటివి గతంలో పేర్కొన్నట్టు అపోలో యాజమాన్యం చేపడుతుందని పేర్కొన్నారు.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ