Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఎం హామీ నీటి మూటే..!
Published on Wed, 09/07/2016 - 00:58
ఈ ఫొటోలో ఉన్నది గత నెల 28న సీఎం చంద్రబాబు రెయిన్గన్లు ప్రారంభించిన వేరుశనగ పొలం. స్వయానా ఆయనే రెయిన్గన్ ప్రారంభించి ‘పంట పండేంత వరకూ నీటిని సరఫరా చేస్తాం’ అని బాధిత రైతు శివన్నకు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ బుట్టదాఖలైంది. కాగా ఈ పొలం అమడగూరు నుంచి కదిరికి వెళ్లే ప్రధాన ర హదారి పక్కనే ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులంతా ఎండిన పొలాన్ని చూస్తూ సీఎం రెయిన్గన్లు ప్రారంభించి పంటే ఎండిపోతుంటే మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు.
#
Tags